లాండ్ పూలింగ్ కు భూములిస్తాం: ముందుకు వచ్చిన మేడిపల్లి దళితులు
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి మండలంలోగల 336 ఎకరాల అసైన్డ్ భూములను లాండ్ పూలింగ్ స్కీం కింద తీసుకొని ప్రభుత్వం నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ లో ఒక్కో ఎకరానికి 500 గజాల...