మద్య నిషేధంతో రాష్ట్రంలో మహిళలకు ప్రతి రోజూ పండుగే
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మూలంగా రాష్ట్రంలో మహిళలకు ప్రతిరోజూ మహిళా దినోత్సవం అయిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో...