కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై అసహనం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కార్పోరేట్లకు, పెట్టుబడిదారులకి ఎర్ర తివాచీ పరిచి దోచి పెట్టిందని,కార్మిక వర్గాన్ని,పేద ప్రజలని, రైతులని,నిరుద్యోగులను అన్యాయం చేసిందని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...