యాసంగిలో ప్రధాన నూనెగింజల పంటగా వేరుశెనగ
యాసంగిలో ప్రధాన నూనెగింజల పంటగా వేరుశెనగ వేయాలని సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి...