పద్మశాలీలు సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలి
పద్మశాలి కులస్థులు ఐక్యతతో వ్యవహరించి విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తద్వారా రాజకీయంగా ఎదగాలని శాసనమండలి సభ్యుడు ఎల్. రమణ పిలుపు ఇచ్చారు. స్థానిక మార్కండేయ నగర్ లోని మార్కండేయ భవనంలో శనివారం...