శిలాఫలకాల ఆవిష్కరణలా? శంకుస్థాపనలా?
ముఖ్యమంత్రి గురువారం పులివెందుల పర్యటన సందర్భంగా నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. కాగా సదరు అధికారులు సీఎం పర్యటన, శిలాఫలాకాల ఆవిష్కరణ, శంకుస్థాపన అప్పుడే అక్కడే ఉంటారు....