మూడు నెలల నిరీక్షణ తర్వాత…మాతృభూమికి
మూడు నెలల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కరోనా లాక్డౌన్ ఆంక్షల కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులు, ప్రవాస భారతీయులు హైదరాబాద్ చేరుకున్నారు. 250 మందికిపైగా గురువారం అర్ధరాత్రి ఖతర్ ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానంలో...