వేకువ జామునే సీఎం సతీమణి, ఎమ్మెల్సీ, మంత్రి ఉత్తర ద్వారా దర్శనం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడలో మచ్చ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వీరికి ఆలయాధికారులు, ఎమ్మెల్యే,...