కాసోజు శంకరమ్మకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. హైదరాబాద్కు రావాలని సూచించడంతో పాటు ఈ నెల 22న జరిగే అమరవీరుల స్మృతి వనం ఆవిష్కరణలో పాల్గొనాలని పార్టీ కోరింది.దీంతో ఆమె హైదరాబాద్కు చేరుకోనున్నారు....
సింగిల్ విండో డైరెక్టర్ సంజీవ్ యాదవ్ ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు.వెల్దండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ ఆయన్ని శనివారం కల్వకుర్తిలో పరామర్శించారు. నిన్న కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ...
అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ శామ్యూల్ బదిలీని ఆపాలని అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ.కుల్లాయస్వామి,...