స్టూడెంట్స్ సేఫ్:స్కూల్ బస్సు బోల్తా 20 మందికి గాయాలు
తమిళనాడులోని మధురైలో ఘోరప్రమాదం జరిగింది. విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. విద్యార్థులను చికిత్స...