37.7 C
Hyderabad
May 4, 2024 14: 50 PM
Slider జాతీయం

స్టూడెంట్స్ సేఫ్:స్కూల్‌ బస్సు బోల్తా 20 మందికి గాయాలు

tamilnadu madurai school bus turle 20 students wounded

తమిళనాడులోని మధురైలో ఘోరప్రమాదం జరిగింది. విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్‌ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. విద్యార్థులను చికిత్స నిమిత్తం మధురై రాజాజి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.

Related posts

బీజేపీ ప్రతిపాదనలకు నో చెప్పిన పవన్ కల్యాణ్?

Satyam NEWS

గోమాతకు గ్రాసం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

పోలీస్ కుటుంబాలకు చేయూత చెక్కులు

Satyam NEWS

Leave a Comment