ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం లక్ష్మీ తండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు పొలంలో దిగి రవీందర్ అనే ఒక...
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన నవీన(20) వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఆమె పుట్టిన రోజు కావడంతో గురువారం ఇంటికి వచ్చింది. శుక్రవారం ఉదయం పొలం పనుల్లో...