ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన చైనాలో జననాల రేటు తగ్గినట్లు ఇటీవల నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చైనా జనాభాను భారత్ ఇప్పటికే దాటేసి ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. వరల్డ్ పాపులేషన్...
ఈ ఏడాది నవంబర్ 15నాటికి భూమి మీద మానవ జనాభా 8వందల కోట్లను దాటనుంది. ఈ మైలురాయి చేరేందుకు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో దీనిపై చర్చ మొదలైంది.నవంబర్ 15 నాటికి భూమిపై జీవనం...