28.2 C
Hyderabad
May 19, 2024 13: 03 PM
Slider ప్రపంచం

క్వారంటైన్ నిబంధనలపై వెనక్కుతగ్గిన బ్రిటన్‌

కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నా భారత్‌ ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన నుంచి యూకే వెనక్కు తగ్గింది.

వ్యాక్సిన్‌ అర్హత ఉన్న దేశాల జాబితాలో భారత్‌ పేరును చేర్చింది. తాజా నిబంధనల ప్రకారం అక్టోబర్‌ 11 నుంచి యూకే వచ్చే భారత ప్రయాణికులు టీకా పూర్తి డోసులు తీసుకుంటే, క్వారంటైన్‌ తప్పనిసరి కాదు. భారత్, పాక్‌తో కలిపి 37 దేశాల పేర్లను వ్యాక్సిన్‌ అర్హత ఉన్న దేశాల జాబితాలో యూకే చేర్చింది.

Related posts

సీసీఐ పునర్ ప్రారంభానికి జిల్లా ప్రజలు ఉద్యమించాలి

Satyam NEWS

ఖాళీల భర్తీ మరింత జాప్యం

Murali Krishna

కొల్లాపూర్ లో ఆ ఎన్నికలకు సర్వంసిద్ధం..నోటిఫికేషన్ ఆలస్యం

Satyam NEWS

Leave a Comment