40.2 C
Hyderabad
May 6, 2024 16: 04 PM
Slider ప్రపంచం

క్వారంటైన్ నిబంధనలపై వెనక్కుతగ్గిన బ్రిటన్‌

కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నా భారత్‌ ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన నుంచి యూకే వెనక్కు తగ్గింది.

వ్యాక్సిన్‌ అర్హత ఉన్న దేశాల జాబితాలో భారత్‌ పేరును చేర్చింది. తాజా నిబంధనల ప్రకారం అక్టోబర్‌ 11 నుంచి యూకే వచ్చే భారత ప్రయాణికులు టీకా పూర్తి డోసులు తీసుకుంటే, క్వారంటైన్‌ తప్పనిసరి కాదు. భారత్, పాక్‌తో కలిపి 37 దేశాల పేర్లను వ్యాక్సిన్‌ అర్హత ఉన్న దేశాల జాబితాలో యూకే చేర్చింది.

Related posts

వీడిన సస్పెన్స్:అమ్మాయి వెన్నెముకలో బుల్లెట్

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రరం జిల్లాలో నాకాబందీ నిర్వ‌హించండి

Satyam NEWS

Leave a Comment