34.2 C
Hyderabad
May 21, 2024 22: 01 PM
Slider తెలంగాణ

తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదు

Satyam NEWS
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో 74 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించాడు. సీరియస్ కండిషన్ లో గ్లోబల్ హాస్పిటల్ లో ఆయన చేరాడని, ఆయన మరణించిన తరువాత కరోనా వచ్చినట్లు తెలిసిందని రాష్ట్ర వైద్య...
Slider చిత్తూరు

క‌రోనా వ్యాధిని అరిక‌ట్టేందుకు అన్నివిధాలా స‌హ‌కారం

Satyam NEWS
ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు టిటిడి త‌ర‌ఫున అన్నివిధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేదవిజ్ఞానపీఠంలో మూడు రోజుల పాటు జ‌రిగిన...
Slider నిజామాబాద్

బిచ్కుందలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS
బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ ఎంపిపి అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి కొనుగోలు...
Slider నిజామాబాద్

వరి పంటకు వస్తున్న తెగుళ్లపై రైతుల ఆందోళన

Satyam NEWS
బిచ్కుంద  మండలంలోని వాజిద్ నగర్ గ్రామంలో వరి పైరుకు ఏదో గుర్తు తెలియని చీడ తగిలి పంట ఎండి పోతుందంటూ కొందరు రైతులు వ్యవసాయ అధికారి  పోచయ్య ఎడిఎ ఆంజనేయులు దృష్టికి శనివారం  తీసుకొచ్చారు....
Slider మహబూబ్ నగర్

టిఎస్పిటిఎ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గా రాత్లవత్ రోహిత్

Satyam NEWS
తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టిఎస్పిటిఎ) రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా రాత్లవత్ రోహిత్ నాయక్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాగనమోని చెన్నరాములు ఉత్తర్వులు జారీ చేశారు....
Slider మహబూబ్ నగర్

వస్తు రవాణ వాహనాలకు జిల్లా పోలీసు అనుమతి పొందాలి

Satyam NEWS
కరోనా వైరస్ నివారణ కోసం అమలౌతున్న దేశవ్యాప్త లాక్ డౌన్ లో భాగంగా నిత్యావసర వస్తువులకు ఏ ఆటంకం కలగకుండా ఉండేందుకు వస్తు రవాణ వాహనాలకు జిల్లాలో పోలీసుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని...
Slider విశాఖపట్నం

విశాఖ శారద పీఠంలో ముగిసిన యాగం

Satyam NEWS
సర్వ మానవాళి ఆరోగ్యంతో ఉండాలని విష జర్వ పీడ హర యాగం నిర్వహించామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. కరోనా నివారణ కోసం విశాఖ శారదపీఠం ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహించిన యాగం ముగిసింది....
Slider హైదరాబాద్

హాస్టల్ విద్యార్ధుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన మంత్రి

Satyam NEWS
విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే హాస్టళ్ల పై తగు చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కూకట్ పల్లి లోని రోడ్ నెంబర్ 2 లో గల శివాని...
Slider ముఖ్యంశాలు

సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వండి

Satyam NEWS
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు కరోనా మహమ్మారి ముప్పుగా పరిణమించింది. మన దేశంలో కూడా కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారింది. ఇది దేశప్రజల ఆరోగ్య, దేశ ఆర్ధిక పరిస్థితిపై పెను ప్రభావం...
Slider కడప

కరోనా లాక్ డౌన్ ముగిసే వరకు సిబ్బందికి ఆహారం

Satyam NEWS
కరోన వ్యాధి నివారణకు కృషి చేస్తున్న పోలీస్ సిబ్బంది కి, వైద్య సిబ్బందికి, శానిటేషన్ సిబ్బంది కి, యన్.సి.సి. విద్యార్థులకు కడప జిల్లా రాజంపేట మాజీ శాసనసభ్యుడు, రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య అధ్యక్షుడు...