హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో 74 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించాడు. సీరియస్ కండిషన్ లో గ్లోబల్ హాస్పిటల్ లో ఆయన చేరాడని, ఆయన మరణించిన తరువాత కరోనా వచ్చినట్లు తెలిసిందని రాష్ట్ర వైద్య...
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు టిటిడి తరఫున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో మూడు రోజుల పాటు జరిగిన...
బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ ఎంపిపి అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి కొనుగోలు...
బిచ్కుంద మండలంలోని వాజిద్ నగర్ గ్రామంలో వరి పైరుకు ఏదో గుర్తు తెలియని చీడ తగిలి పంట ఎండి పోతుందంటూ కొందరు రైతులు వ్యవసాయ అధికారి పోచయ్య ఎడిఎ ఆంజనేయులు దృష్టికి శనివారం తీసుకొచ్చారు....
తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టిఎస్పిటిఎ) రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా రాత్లవత్ రోహిత్ నాయక్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాగనమోని చెన్నరాములు ఉత్తర్వులు జారీ చేశారు....
కరోనా వైరస్ నివారణ కోసం అమలౌతున్న దేశవ్యాప్త లాక్ డౌన్ లో భాగంగా నిత్యావసర వస్తువులకు ఏ ఆటంకం కలగకుండా ఉండేందుకు వస్తు రవాణ వాహనాలకు జిల్లాలో పోలీసుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని...
సర్వ మానవాళి ఆరోగ్యంతో ఉండాలని విష జర్వ పీడ హర యాగం నిర్వహించామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. కరోనా నివారణ కోసం విశాఖ శారదపీఠం ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహించిన యాగం ముగిసింది....
విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే హాస్టళ్ల పై తగు చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కూకట్ పల్లి లోని రోడ్ నెంబర్ 2 లో గల శివాని...
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు కరోనా మహమ్మారి ముప్పుగా పరిణమించింది. మన దేశంలో కూడా కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారింది. ఇది దేశప్రజల ఆరోగ్య, దేశ ఆర్ధిక పరిస్థితిపై పెను ప్రభావం...
కరోన వ్యాధి నివారణకు కృషి చేస్తున్న పోలీస్ సిబ్బంది కి, వైద్య సిబ్బందికి, శానిటేషన్ సిబ్బంది కి, యన్.సి.సి. విద్యార్థులకు కడప జిల్లా రాజంపేట మాజీ శాసనసభ్యుడు, రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య అధ్యక్షుడు...