లాక్ డౌన్ నేపథ్యంలో రోజూవారీ ఆహారానికి నోచుకోని పేదలను ఆదుకోవాలని హైదరాబాద్ లోని ఖైరాతాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు చందు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఖైరతాబాద్ ప్రాంతంలో నిరుపేదలకు పెద్ద ఎత్తున...
కరోన వ్యాధి నివారణకు కృషి చేస్తున్న పోలీస్ సిబ్బంది కి, వైద్య సిబ్బందికి, శానిటేషన్ సిబ్బంది కి, యన్.సి.సి. విద్యార్థులకు కడప జిల్లా రాజంపేట మాజీ శాసనసభ్యుడు, రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య అధ్యక్షుడు...