35.2 C
Hyderabad
May 1, 2024 00: 15 AM
Slider అనంతపురం

విదేశాల నుంచి వచ్చిన వారు ఐసోలేషన్ లో ఉండాలి

Satyam NEWS
విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా తమ వివరాలను పోలీసులకు, అధికారులకు తెలియజేయాలని అనంతపురం రేంజ్  డీఐజీ కాంతి రాణా టాటా అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని...
Slider తెలంగాణ

సిఎం సహాయ నిధికి మైక్రోసాఫ్ట్ అధినేత విరాళం

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వానికి సహాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల  భార్య అనుపమ నాదెళ్ల ముందుకు వచ్చారు. ఆమె తరపున 2 కోట్ల...
Slider ఆంధ్రప్రదేశ్

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తెలుగుదేశం విరాళం

Satyam NEWS
సిఎంఆర్ ఎఫ్ కు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలజీతం విరాళంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగతంగా తన కుటుంబం నుంచి రూ 10లక్షలు విరాళాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు....
Slider కడప

మహమ్మారి వ్యాపించకుండా కట్టు దిట్టమైన చర్యలు

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట ఆర్డీవో ధర్మా చంద్రారెడ్డి తన కార్యాలయంలో మంగళవారం కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ పై మీడియా తో మాట్లాడారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం...
Slider కడప

సహాకరిస్తే కొద్ది కాలం బతుకుతాం, లేకుంటే అర్ధాంతరంగా పోతాం

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పాటు భారతదేశంలో కి కరోనా వ్యాప్తి చెందిందని,...
Slider ముఖ్యంశాలు

కరోనా వైరస్ అరికట్టేందుకు బండి సంజయ్ పెద్దమనసు

Satyam NEWS
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కరోనా ను అరికట్టేందుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అందచేశారు....
Slider ప్రత్యేకం

కరోనా ఎఫెక్ట్: కటకటాల్లోకి విలేకరి, అతని స్నేహితులు

Satyam NEWS
కరోనాకు సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు ఒక విలేకరి కటకటాల పాలయ్యారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు లో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే బషీరాబాద్ మండలం కొర్విచెడ్ కు చెందిన విజయకుమార్...
Slider ఆదిలాబాద్

ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు లక్షల రూపాయల విరాళం

Satyam NEWS
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి నిర్మల్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాన్డీర్ షోరూమ్ యజమాని నూతనపల్లి రవీందర్ విరాళం ఇచ్చారు. తన వంతు సాయంగా ఐదు లక్షల రూపాయల...
Slider నిజామాబాద్

బిచ్కుంద ప్రభుత్వాసుపత్రి తనిఖీ చేసిన వైద్యాధికారి

Satyam NEWS
బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బాన్సువాడ డివిజన్ డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ మోహన్ బాబు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని రికార్డులు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రిలోని...
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో పెరిగిన కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య

Satyam NEWS
రాష్ట్రంలో ఇప్పటి వరకు 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి  ఆళ్ల నాని చెప్పారు. నేడు వుడా చిల్డ్రన్స్ ఎరినా లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి...