విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా తమ వివరాలను పోలీసులకు, అధికారులకు తెలియజేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని...
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వానికి సహాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భార్య అనుపమ నాదెళ్ల ముందుకు వచ్చారు. ఆమె తరపున 2 కోట్ల...
సిఎంఆర్ ఎఫ్ కు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలజీతం విరాళంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగతంగా తన కుటుంబం నుంచి రూ 10లక్షలు విరాళాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు....
కడప జిల్లా రాజంపేట ఆర్డీవో ధర్మా చంద్రారెడ్డి తన కార్యాలయంలో మంగళవారం కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ పై మీడియా తో మాట్లాడారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం...
కడప జిల్లా రాజంపేట డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పాటు భారతదేశంలో కి కరోనా వ్యాప్తి చెందిందని,...
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కరోనా ను అరికట్టేందుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అందచేశారు....
కరోనాకు సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు ఒక విలేకరి కటకటాల పాలయ్యారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు లో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే బషీరాబాద్ మండలం కొర్విచెడ్ కు చెందిన విజయకుమార్...
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి నిర్మల్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాన్డీర్ షోరూమ్ యజమాని నూతనపల్లి రవీందర్ విరాళం ఇచ్చారు. తన వంతు సాయంగా ఐదు లక్షల రూపాయల...
బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బాన్సువాడ డివిజన్ డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ మోహన్ బాబు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని రికార్డులు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రిలోని...
రాష్ట్రంలో ఇప్పటి వరకు 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. నేడు వుడా చిల్డ్రన్స్ ఎరినా లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి...