24.7 C
Hyderabad
May 20, 2024 00: 06 AM
Slider విశాఖపట్నం

విశాఖలో చెవిరెడ్డి స్కామ్ వెయ్యి కోట్లు?

Satyam NEWS
నిత్యం దైవ నామస్మరంలో ఉన్నట్లు కనిపించే వైసీపీ శాసనసభ్యుడు,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటరీలో ముఖ్యుడు అయిన చంద్రగిరి ఎం ఎల్ ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏమాత్రం సంబంధం లేని విశాఖకు వేయి...
Slider ప్రత్యేకం

పెరిగిన పోలింగ్‌పై ఎవరి ధీమా వారిది..!!

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్‌పై ఇటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమితోపాటు.. అటు అధికార వైసీపీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తామే గెలుస్తున్నామంటూ ఎవరికీ వారు ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలో 2019లో జరిగిన పోలింగ్‌ కంటే సుమారు...
Slider సంపాదకీయం

స్ట్రాంగ్‌రూంల భద్రతపై ప్రతిపక్షాల అనుమానాలు!

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తరువాత.. పోలింగ్‌ ఎక్కువగా జరిగినప్పటికీ.. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. గత ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్‌ అయిన నేపథ్యంలో  ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని...
Slider మహబూబ్ నగర్

డెంగ్యూ వ్యాధి నివారణకు  కృషి చేయాలి

Satyam NEWS
డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయచంద్ర మోహన్ అన్నారు. గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినం సందర్బంగా జిల్లా కలెక్టర్ తేజస్...
Slider ప్రపంచం

నరేంద్ర మోదీకి పాకిస్తాన్ వ్యాపారవేత్త కితాబు

Satyam NEWS
భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా బలమైన నాయకుడని పాకిస్థానీ ఆమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. దేశాన్ని ఆయన సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. మూడోసారీ మోదీయే అధికారంలోకి వస్తారని ఆయన ఆశాభావం...
Slider ముఖ్యంశాలు

వైసీపీ మూకలు చేస్తున్న దౌర్జన్యాలపై రాష్ట్ర గవర్నర్ కు ఎన్డీఏ నేతల ఫిర్యాదు

Satyam NEWS
రెండు రోజులుగా రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులు దౌర్జన్యాలు అరాచకాలపై గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి ఫిర్యాదు చేసిన కూటమి నేతలు. ఓడిపోతున్నామని భయంతోనే అధికార వైసిపి ఈ దాడులు చేయిస్తుందని గవర్నర్...
Slider గుంటూరు

ఏరి కోరి తెచ్చుకున్న పోలీసు అధికారులు నీకు చెయ్యిచ్చారా?

Satyam NEWS
తన అవినీతి, అక్రమాలు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, సొంత పార్టీ వాళ్ళని మోసం చేయడం, నోటి దురుసుతనంతో ఓడిపోబోతున్న అంబటి రాంబాబు కొత్త పల్లవి అందుకోవడం, జోకర్ లా మాట్లాడుతుండడం చూసి సత్తెనపల్లి...
Slider ఆధ్యాత్మికం

శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో ఆది శంకరాచార్యుల జయంతి

Satyam NEWS
అపరవాల్మికి శ్రీ శివానందుల వారి శిష్యులు, మౌన స్వామి శ్రీ స్వామి రామానందుల వారు స్థాపించిన విజయనగరం కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగ జ్ఞానాశ్రమంలో “ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది....
Slider జాతీయం

లోక్ సభలో బీజేపీకి 400 సీట్లు ఖాయం….!

Satyam NEWS
పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 370, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రాబోతున్నాయని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్...
Slider తూర్పుగోదావరి

ముద్రగడ నామకరణోత్సవం ఆహ్వాన పత్రిక రెడీ..!!

Satyam NEWS
రాజకీయ రంగంలో మాట్లాడే ప్రతి మాట  ఆచితూచి ఉండాలని ఊరికే చెప్పరు. ఆవేశంలో అనే మాటలు ఒక్కోసారి  పీకల మీదికి తెస్తుంటాయి. నలుగురిలోనూ నవ్వులపాలు కాక తప్పదు. తెలంగాణలో బండ్ల గణేష్ ఇలాగే  వ్యవహరించి...