కర్నూలు జిల్లా మొత్తం ఓటర్ల సంఖ్య 20,54,563 కాగా మొత్తం పురుషుల ఓటర్ల సంఖ్య 10,13,794 ఉంది. అదే విధంగా మొత్తం మహిళలా ఓటర్లు 10,40,451 ఉన్నారు. మొత్తం హిజ్రాలు 318 మంది ఓటర్ల...
తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లిన తర్వాత ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు అన్నారు. వైకాపా...
ది. నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా ఇప్పటి వరకు సేవలందించిన డాక్టర్ అనితా రెడ్డి ప్రమోషన్ పై నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఎంపిక కాబడ్డారు. ఇక నుండి...
పదేళ్ల కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయింది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరే నాటికి రాష్ట్ర ఖజానా పూర్తిగా ఒట్టిపోయింది. ఇంకా చెప్పాలంటే దివాళా అంచున ఉంది....
150 సీట్లు గెలిచామన్న ధీమా.. ఇంకో 20 ఏళ్లు తమకు తిరుగులేదనే అతి విశ్వాసం.. ఇవి ఏపీలో అధికార వైఎస్ఆర్ సీపీ ఎక్కువ కాలం నిలవలేదు. ఐదేళ్లలోనే ఆ పార్టీ అధిష్ఠానాన్ని, నేతలను నిరాశానిస్పృహలు...
నాలుగన్నర దశాబ్దాల తన సినీ ప్రయాణంలో దశ ముఖాలుగా ప్రతిభ కనబరిచి, తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా భాసిల్లిన దాసరి నారాయణరావు 77వ జయంతి సందర్భంగా అంగరంగవైభవంగా జరుగుతున్న “దర్శకరత్న డి.ఎన్.ఆర్.ఫిల్మ్ అవార్డ్స్”...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన విధానాలు ఎంత తెలివి తక్కువగా ఉన్నాయనేందుకు తాజాగా జరిగిన ఓ పరిణామం అద్దం పడుతోంది. వైసీపీ సర్కారు ప్రధాన వైఫల్యాల్లో ఒకటిగా నిరుద్యోగం కూడా ఉన్న సంగతి...
పోలింగ్ రోజు పార్లమెంట్ ఎన్నికలలో వినియోగించే ఈవీఎంలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి , పిఓ, ఏ పి ఓ , ఓపి ఓ లకు ...
ఎన్నికల వేళ బరిలో నిలబడ్డ అభ్యర్థుల చుట్టూ ఎప్పుడూ జనం తిరుగుతూనే ఉన్నారు. వివిధ పార్టీల అభ్యర్థులు ఉదయం ఇంటి నుంచి కాలు బయట పెట్టింది మొదలు రాత్రి పడుకునే వరకూ గెలుపు కోసం...
సీఎం జగన్ బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో హంతకుడు వై ఎస్ అవినాష్ రెడ్డి అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప పార్లమెంటు అభ్యర్ధి వై ఎస్ షర్మిల అన్నారు. కడప...