24.7 C
Hyderabad
May 19, 2024 00: 17 AM
Slider ఆధ్యాత్మికం

టూర్ టైం:ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు

edupayala devotees thronged

మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు.దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నదీపాయలో భక్తులు స్నానాలు ఆచరించి వనదుర్గామాత దర్శనం కోసం బారులు తీరారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బదులు లేకుండా దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts

పెరుగుతున్న పాజిటీవ్ కేసులతో నాగర్ కర్నూల్ జిల్లా అప్రమత్తం

Satyam NEWS

బెట్టింగ్ బంగార్రాజులకు కనకవర్షం కురిపిస్తున్న కుప్పం

Satyam NEWS

బ్లేమ్: ఎల్లో మీడియా ఎందుకలా రాస్తునావ్?

Satyam NEWS

Leave a Comment