జర్నలిస్ట్ నాయకులు అంబటి ఆంజనేయులు మృతికి చంద్రబాబు సంతాపం
ప్రముఖ జర్నలిస్టు ఉద్యమ నాయకులు, ఏపీయూడబ్ల్యూజే సంఘ నేత అంబటి ఆంజనేయులు మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆంజనేయులు గారు కోలుకుంటున్నారు అనుకున్న సమయంలో...