శిరోముండనం వరప్రసాద్ చే ఆత్మగౌరవ లోగో ఆవిష్కరణ
రాష్ట్రంలో దళిత బహుజన కులాలు పిడికెడు ఆత్మగౌరవం కోసం అన్న నినాదంతో పోరాడతామని, రానున్న ఎన్నికల్లో ఐకమత్యంతో తమ సత్తా చాటుతామని పలువురు దళిత, బహుజన, మైనార్టీ కులాల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. బుధవారంనాడు...