కేంద్రంతో అనేక సమస్యలపై నిత్యం పెనుగులాడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు పార్టీ నేతలతో...
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మాదిరి నీటి సేకరణ కోసం కొత్త జల విధానం రూపొందిస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు,...