టీటీడీ ఎస్వీబీసీ సలహదారుగా జర్నలిస్టు దుర్గ
తిరుమల తిరుపతి దేవస్ధానం ( టీటీడీ ) ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ సలహదారుగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో నేడు ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గత 26 సంవత్సరాల...