ప్రభుత్వ నిర్లక్ష్యంపై కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నిరసన
అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని తెలంగాణా రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం (ఐజేయూ) కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భూమి శ్రీనివాస్...