వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సోమవారం ప్రారంభించారు. రఘుపతిపేట, లింగసానిపల్లి, గంఢూరు, మొకురాల, పంజుగుల ఎల్లికల్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు....