చర్చల ద్వారానే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతి
చర్చల ద్వారానే శాంతి స్థాపన సాధ్యం అవుతుంది తప్ప శాంతికి వేరే మార్గం లేదని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య వివాదంపై భారతదేశం...