చిట్యాల రెవెన్యూ ఆఫీస్ ముందు రైతుల ధర్నా
ఏళ్ల తరబడి రైతుల భూ సమస్యలను పరిష్కరించకుండా, రైతు బందు పథకం వచ్చినా దానిని రైతాంగం అనుభవంలోకి తీసుకురాకుండా, వారికి రైతు బందు పట్టాలు ఇవ్వకుండా అధికారులు అన్యాయం చేస్తున్నారని ప్రజాపోరాట సమితి (పీఆర్పీఎస్)...