రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని గాంధారి ఎంపీపీ రాధ బలరాం నాయక్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శనివారం భూప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా...