ఉప్పల్ నియోజకవర్గం కాప్రా, రామంతపూర్ డివిజన్ లలోని వివిధ యాదవ సంఘాల ఆధ్వర్యంలో దీపావళి పర్వదిన సందర్భంగా యాదవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే సదరు ఉత్సవాలకు కార్పొరేటర్ స్వర్ణ రాజు , చర్లపల్లి...
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పుడూర్ లో “సదర్ ఉత్సవాలను” తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా యాదవ సోదరులను మర్రి రాజశేఖర్ రెడ్డి సన్మానించారు. ఆట పాటలతో...