తెలంగాణలో దేవాలయాలకు పూర్వ వైభవం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాతే, సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో దేవాలయాలకు పూర్వవైభవం వస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వ హయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలు అభివృద్ది చెందుతున్నాయని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్...