లార్డ్ బాలాజీ:జమ్ముకశ్మీర్లో వెంకన్న ఆలయం
తిరుమల తిరుపతి దేవస్థానం అధ్వర్యంలో జమ్ముకశ్మీర్ లో వెంకన్న ఆలయాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.జమ్మూ లో భారత్-పాకిస్థాన్ సరిహద్దులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి చురుకుగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్కడ ఆలయ నిర్మాణానికి...