31.2 C
Hyderabad
May 3, 2024 00: 48 AM
Slider జాతీయం

లార్డ్ బాలాజీ:జమ్ముకశ్మీర్‌లో వెంకన్న ఆలయం

ttd eo jammu buld lord balaji temple

తిరుమల తిరుపతి దేవస్థానం అధ్వర్యంలో జమ్ముకశ్మీర్‌ లో వెంకన్న ఆలయాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.జమ్మూ లో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి చురుకుగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్కడ ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలం ఎంపిక కోసం టీటీడీ ఈఓ అనిల్‌ సింఘాల్‌ శుక్రవారం ఆ రాష్ట్రానికి వెళ్తున్నారు.

గత ఏడాది డిసెంబరులో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో కశ్మీర్‌తోపాటు, వారణాసి, ముంబయిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి తీర్మనించారు.అక్కడ ఆలయ నిర్మాణానికి జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం రెండు స్థలాలను గుర్తించి ట్రస్ట్ బోర్డు కు తెలిపింది.దీంతో ఈవో ఆ రాష్ట్రానికి వెళ్లి ఈ రెండు స్థలాలను పరిశీలించాక తమకు అనుకూలమైన ప్రాంతంలో టీటీడీ ఆలయం నిర్మించుకునే అవకాశం ఉంటుంది.అలాగే మిగతా చోట్లలో కూడా ఆలయాల నిర్మాణానికి స్థలాలు పరిశీలిస్తుందని ఈ.ఓ తెలిపారు.

Related posts

కాండిల్ లైట్: ఘనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి

Satyam NEWS

మానవత్వం చాటుకున్న ములుగు పోలీసులు

Satyam NEWS

నకరికల్లు వద్ద భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం

Satyam NEWS

Leave a Comment