సింగరేణి కార్మికులకు త్వరలో వేజ్ బోర్డు ఏరియర్స్
సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 23 నెలల 11వ వేజ్బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,726 కోట్ల బకాయిలు చెల్లించనున్నామని, దీంతో ఒక్కో కార్మికుడు సగటున...