ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ...
కామారెడ్డి బీఆర్ఎస్ లో వర్గపోరు మరోసారి బయట పడింది. మాచారెడ్డి అధికార పార్టీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డిపై ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు దాడికి పాల్పడిన ఘటన పార్టీలో కలకలం రేపింది. నిన్న రాత్రి...
నేపాల్ లో ఘోర భూకంపం సంభవించింది. ఇందులో ఇప్పటికి 128 మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ భారీ భూకంపం సంభవించడంతో జాజర్కోట్, రుకుం పశ్చిమ జిల్లాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది....
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ పేర్కొనడం సిగ్గుచేటని, అది రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇంచార్జి మలిశెట్టి వెంకటరమణ...
వనపర్తి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజేంద్ర సింగ్, (ఐ.ఆర్.ఎస్.) శుక్రవారం ఉదయం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం చేరుకోగా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి పుష్ప గుచ్చం ఇచ్చి...
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని మేనిఫెస్టోలో పెట్టి వాల్మీకి బోయల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కి వాల్మీకి బోయలను మోసం...
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుండి సిపిఎం పార్టీ పోటీ చేస్తుందని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ తెలియజేశారు. స్థానిక సుందరయ్య భవనం నందు జరిగిన పాలేరు...
ఖమ్మం జిల్లా ప్రజల అకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, గతంలో మాదిరిగా అభివృద్దే లక్ష్యంగా తన పనితీరు ఉంటుందని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న...
ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల పరిధిలో తొలి రోజున 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 3 నామినేషన్లు పడగా తుమ్మల నాగేశ్వరరావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, కొంకిమల్ల సాయికుమార్, ఇండిపెండెంట్గా,...
జిల్లాలో అధికారులు, పార్టీలు యదేచ్చగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న, ఎన్నికల అధికారులు మాత్రం వారిని పట్టించుకోకుండా స్వేచ్ఛగా వదిలివేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు ఆరోపించారు. ఖమ్మం లోని సుందరయ్య భవన్లో ఏర్పాటు...