28.7 C
Hyderabad
April 28, 2024 10: 38 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎలక్షన్ ఆఫీసర్

#rakshitamurthy

వనపర్తి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజేంద్ర సింగ్, (ఐ.ఆర్.ఎస్.) శుక్రవారం ఉదయం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం చేరుకోగా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం వనపర్తి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక, ప్రొఫైల్ ను పరిశీలించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు వనపర్తి నియోజకవర్గానికి ఏర్పాటు చేసిన వ్యయ కమిటీ ను పరిశీలించి ఇప్పటి వరకు సీజ్ చేసిన వివరాలు, ప్రకటనలకు సంబంధించిన అంశాలు పరిశీలించారు.
జిల్లా ఎస్పి, ఇతర పోలీస్ అధికారులు వ్యయ పరిశీలకుల వెంట ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మద్యం సరఫరా చేసే కంపెనీలన్నీ జగన్ వే

Satyam NEWS

నెల్లూరులో ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ ప్రారంభం

Satyam NEWS

సుశాంత్ ఆత్మహత్యతో హీరోయిన్ రియాపై కేసు

Satyam NEWS

Leave a Comment