28.7 C
Hyderabad
April 28, 2024 05: 12 AM
Slider జాతీయం

ఘోర భూకంపం లో 128 మంది మృతి

#earthquake

నేపాల్ లో ఘోర భూకంపం సంభవించింది. ఇందులో ఇప్పటికి 128 మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ భారీ భూకంపం సంభవించడంతో జాజర్కోట్, రుకుం పశ్చిమ జిల్లాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. చాలా మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.

అటు ఉత్తర భారతంలోని ఢిల్లీ, పట్నా, లక్నోల్లోనూ భూమి కంపించింది. కానీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.

Related posts

రామప్ప దేవాలయం విశిష్టత పై కవితల పోటీ

Satyam NEWS

నిర్మల్ మున్సిపాలిటీలో రూపాయికే నల్ల కలెక్షన్

Satyam NEWS

కలిసి నడుద్దాం కాంగ్రెస్ ను గెలిపిద్దాం

Satyam NEWS

Leave a Comment