26.7 C
Hyderabad
May 21, 2024 10: 27 AM

Category : నిజామాబాద్

నిజామాబాద్

పుల్కాలు పెద్ద చెరువుకు బుంగ

Satyam NEWS
బిచ్కుంద  మండలంలోని పుల్కల్ గ్రామంలో గల పెద్ద చెరువుకు బుంగ పడడంతో మత్స్యకారులు గమనించి గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. దీంతో మండల ఉపాధ్యక్షులు రాజు పటేల్ నీటిపారుదల శాఖ అధికారి చందుకు సమాచారం...
నిజామాబాద్

ఆర్టీసీపై మొండి వైఖరితో ఉన్న తెలంగాణ సిఎం కేసీఆర్

Satyam NEWS
బిచ్కుంద మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జహీరాబాద్  పార్లమెంట్ ఇంచార్జ్ బొబ్బిలి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్  ఆర్టీసీని ప్రైవేటు పరం...
నిజామాబాద్

స్కూళ్లు మూసేస్తే చూస్తూ ఊరుకోం

Satyam NEWS
కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై అనుసరిస్తున్న వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ విద్యార్థి  పరిషత్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ నాయక్ కోరారు. 5 కిలోమీటర్ల పరిధిలో ఒకే స్కూల్ ఉండాలనే ఆలోచనలో ప్రభుత్వం యోచించటం...
Slider నిజామాబాద్

గుండెపోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పాహాడ్ గ్రామానికి చెందిన చిట్వేలా రాజేందర్ (52) ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనస్థాపానికి, మనోవేదనకు...
Slider నిజామాబాద్

తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో ర్యాగింగ్ భూతం

Satyam NEWS
తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో ర్యాగింగ్ పెను భూతంలా మారింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్ధులు అసభ్య పదజాలంతో దూషిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దాంతో విద్యార్థులు సీనియర్లకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది....
నిజామాబాద్

బిచ్కుంద బస్టాండ్ లో కొలువుతీరిన ‘అస్వచ్ఛ భారత్’

Satyam NEWS
స్వచ్ఛ తెలంగాణ పేరుతో అవార్డులు ఇచ్చే కేంద్ర పెద్దలు ఒక్కసారి బిచ్కంద బస్టాడ్ చూస్తే ఇప్పటి వరకూ ఇచ్చిన అవార్దులన్నీ వాపసు గుంజేసుకుంటారు. జుక్కల్ నియోజకవర్గానికి కేంద్ర బిందువైన బిచ్కుంద  బస్టాండ్లో సమస్యలు తిష్టవేశాయి....
నిజామాబాద్

బిచ్కుందలో ఇష్టారాజ్యంగా మంచి నీటి దందా

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో త్రాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఇదే అదునుగా భావించి కొందరు నిర్వాహకులు తమ నీటి దందాకు తెర ఎత్తారు. గతంలో రెండు నీటి ప్లాంట్లు ఉండేవి ఇప్పుడు...
Slider నిజామాబాద్

మైనార్టీ గురుకులాన్ని సందర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద  మండలంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శనివారం జుక్కల్‌  శాసన సభ్యులు హనుమంత్ సిండే పాఠశాలను సందర్శించి నిన్న జరిగిన ఘటనపై ఆరా...
Slider నిజామాబాద్

ఘనంగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

Satyam NEWS
తెలంగాణా గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు (ప్రతిజ్ఞ దివస్) శనివారం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా TGPA, స్వేరోస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శారదాబాయి వృద్ధుల ఆశ్రమంలో...
Slider నిజామాబాద్

బిచ్కుంద మైనార్టి గురుకుల విద్యార్థులకు అస్వస్థత

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజన అనంతరం తీవ్ర అస్వస్థకు గురికావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులు తీవ్ర...