38.2 C
Hyderabad
April 29, 2024 21: 46 PM

Tag : TSRTC Strike

Slider నిజామాబాద్

చేసిన పనికి మాకు గుర్తింపు ఇవ్వండి

Satyam NEWS
సమ్మె కాలంలో తాము చేసిన పనికి గుర్తింపు ఇవ్వాలని కామారెడ్డి, బాన్సువాడ డిపోలలో పని చేసిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చే సమయంలో తమకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని...
Slider హైదరాబాద్

మమ్ములను వాడుకుని వదిలేస్తే ఎలా?

Satyam NEWS
ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో పని చేసిన తాత్కాలిక ఉద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. 52 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె జరిగినపుడు వీరిని విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు ఉద్యోగాలలో చేరడంతో...
Slider ప్రత్యేకం

చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగులకు రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం

Satyam NEWS
ఇంతకాలం నిప్పులు కురిపించిన ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు వరాల జల్లు కురిపించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేసీఆర్‌ వారికి కొండత భరోసా కల్పించారు. ఈ...
Slider కరీంనగర్

కేంద్రం జోక్యంపై భయంతోనే కేసీఆర్ ఆకస్మిక నిర్ణయం

Satyam NEWS
ఆర్టీసీ సమ్మెపై నిరంకుశ, ఏకపక్ష వైఖరి అనుసరించిన సీఎం కేసీఆర్ కేంద్రం జోక్యం చేసుకుంటుందనే భయంతోనే దిగిరాక తప్పలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఎన్ని ఆంక్షలు విధించినా ధైర్యంగా ఉద్యమించిన...
Slider తెలంగాణ

ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న కేసీఆర్ సమావేశం

Satyam NEWS
ఎన్నడూ జరగని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో నేరుగా సమావేశం జరపబోతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1 ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సమావేశం...
Slider తెలంగాణ

నా మాట వినండి నెలకు 50వేల బోనస్ వచ్చేలా చేస్తా

Satyam NEWS
ఆర్టీసీ కార్మికులు క్రమశిక్షణతో ఉంటే సింగరేణిలా బోనస్‌లు ఇప్పిస్తానని, క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విఆర్ఎస్ తీసుకుని నాలుగురైదుగురు కలిసి వస్తే వారికే రూట్ పర్మిట్ ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బాగా డబ్బులు...
Slider తెలంగాణ

ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన సిఎం కేసీఆర్‌

Satyam NEWS
కేబినెట్ సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడిన అంశాలు పూర్తిగా అవాస్తవమని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్‌ అన్నారు. కేంద్రంపై కేసీఆర్‌ చేసిన విమర్శలను మీడియా సమావేశంలో ఆయన తిప్పికొట్టారు....
Slider తెలంగాణ ముఖ్యంశాలు

సోమవారం నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు

Satyam NEWS
సోమవారం నుంచి ఆర్టీసీ బస్సులలో కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు యాజమాన్యానికి అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కిలో మీటర్ కు 20 పైసల చొప్పున బస్ చార్జీలు పెంచడం ద్వారా రూ.750 కోట్లు...
Slider తెలంగాణ

రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రావచ్చు

Satyam NEWS
ఆర్టీసీ కార్మికులపై తనకు ఎటువంటి కక్ష లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రేపటి నుంచి విధుల్లో సంతోషంగా చేరాలని కోరారు. ఎటువంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరవచ్చునని ముఖ్యమంత్రి తెలిపారు....
Slider ఆదిలాబాద్

అన్ ఫిట్ బస్సులతో ప్రయాణీకులకు పెద్ద ఇబ్బంది

Satyam NEWS
తాత్కాలిక డ్రయివర్లు, అన్ ఫిట్ బస్సులతో ప్రయాణీకులు ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మికులు పనిలో ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులు ఎంతో క్రమ పద్ధతిలో నడిచేవి. బస్సుల మెయింటేనెన్స్ కూడా క్రమం తప్పకుండా జరిగేది....