బిచ్కుంద మైనార్టి గురుకుల విద్యార్థులకు అస్వస్థత
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజన అనంతరం తీవ్ర అస్వస్థకు గురికావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులు తీవ్ర...