29.2 C
Hyderabad
May 18, 2024 14: 09 PM
Slider ముఖ్యంశాలు

బిఆర్ ఎస్ నుండి త్వరలోనే భారీ చేరికలు

#Ponguleti Srinivas Reddy

భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి నుండి ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు అలాగే మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బాంబు పేల్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో 10 సీట్లకు 10 సీట్లు గెలుస్తుందని… తెలంగాణలో మొత్తం 100 సీట్లు గెలవబోతుందని జోష్యం చెప్పారు. కాగా పొంగులేటి రెండు రోజుల కిందట రాహుల్ గాంధీ సమక్షంలో… కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Related posts

అంతరాలు లేని సమాజం కోసం అందరూ పోరాడాలి

Satyam NEWS

మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ

Satyam NEWS

అన్నమయ్య జిల్లా లో ఒక్క ఇసుక క్వారీకి కూడా అనుమతి లేదు

Satyam NEWS

Leave a Comment