27.2 C
Hyderabad
May 18, 2024 22: 02 PM
Slider విజయనగరం

ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ

#National Voters Day

13వ జాతీయ వోటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాగ్ అంబర్పేట్ డివిజన్ లోని పోలింగ్ బూత్ నంబర్ 41 భరత్ నగర్ కమ్యూనిటీ హాల్లో జిహెచ్ఎంసి అధికారి ప్రదున్మ షిండే నేతృత్వంలో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సీనియర్ సిటిజన్స్ నూతల కంటి శ్రీహరిని, ఏడెల్లి శ్యాం రావుని జీహెచ్ఎంసి అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా & బిజెపి వెంగళరావు నగర్ డివిజన్ ఇంచార్జ్, బిజెపి అధికార ప్రతినిధి ఏడెల్లి అజయ్ కుమార్, ఏడెల్లి భాస్కర్, ఆంజనేయులు, చంద్రశేఖర్, అనేకమంది ఓటర్లు హాజరయ్యారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

2047 నాటికి దేశం లో సంపూర్ణ విద్యుద్దీకరణ

Satyam NEWS

రాజ్యసభకు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ పేరు ఖరారు

Satyam NEWS

తిరిగి ప్రారంభం కానున్న శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం

Satyam NEWS

Leave a Comment