38.2 C
Hyderabad
April 27, 2024 17: 45 PM
Slider ఆధ్యాత్మికం

తిరిగి ప్రారంభం కానున్న శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం

#SrisailamTemple

శ్రీశైల దేవస్థానం లో ఆగస్టు 14 నుండి దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5.30 గంటల నుండి7.30 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.

10 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అలాగే భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు.

Related posts

మన మధ్యే తిరుగుతున్న స్లీపర్ సెల్స్

Satyam NEWS

దేశంలో తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణం

Satyam NEWS

రాజంపేట లో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

Bhavani

Leave a Comment