కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం రామ నరసయ్య నగర్ గ్రామంలో సిపిఐ...