కరోనా ఎఫెక్ట్: ఆర్డినెన్సుతోనే ఏపి బడ్జెట్ ఆమోదం
ముందే అనుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం లేదు. బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలంటే ఉభయ సభలను (అసెంబ్లీ, కౌన్సిల్ )ను పిలవాల్సి ఉంటుంది. కౌన్సిల్ ను రద్దు చేయాలని ఇప్పటికే అసెంబ్లీ తీర్మానించినందున...