సామూహిక అత్యాచారం కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు
సామూహిక అత్యాచారం కేసులో ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్వాదీ పార్టీకి చెందిన గాయత్రి ప్రజాపతికి లక్నో న్యాయస్థానం జీవితఖైదు విధించింది. మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులు అశోక్ తివారీ, ఆశిష్ శుక్లాలకు...