కన్హయ్య దారుణ హత్యకు రాజస్థాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి
రాజస్థాన్ రాష్ట్రంలో మత ఉగ్రవాదుల దాడిలో కన్హయ్య లాల్ దారుణ హత్యకు గురికావడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి అని సాధారణ ప్రజల్లో కూడా అభద్రతా భావం నెలకొంది అని కడప హిందూ ఐక్యవేదిక...