37.2 C
Hyderabad
May 2, 2024 12: 58 PM
Slider కడప

కన్హయ్య దారుణ హత్యకు రాజస్థాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి

#kadapa

రాజస్థాన్ రాష్ట్రంలో మత ఉగ్రవాదుల దాడిలో కన్హయ్య లాల్ దారుణ హత్యకు గురికావడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి అని సాధారణ ప్రజల్లో కూడా అభద్రతా భావం నెలకొంది అని కడప హిందూ ఐక్యవేదిక నాయకులు తెలిపారు

ఇటువంటి సమయంలో చట్టం ప్రకారం శాంతియుత మరియు సామరస్యపూర్వక వాతావరణాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం అని గత మూడున్నరేళ్లలో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఈ ఉగ్రవాద దాడికి పూర్తిగా బాధ్యత వహించాలి అని ఇది స్వతహాగా జరిగిన సంఘటన కాదని కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయి

కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి ఉగ్రవాద సంస్థలు విజృంభిస్తున్నాయి  అని హిందుఐక్య వేదిక నాయకులు ఈ ఘటనను ఊచకోతగా అభివర్ణించారు. ఎవరైనా హత్యను వీడియో తీసి వైరల్‌ చేస్తే అది మామూలు వివాదం కాదు. ఇది హత్య కాదు, బహిరంగ ఉగ్రవాద దాడి హిందు ఐక్యవేదిక నాయకులు అన్నారు.

Related posts

41 కుల సంఘాలకు 87.3 ఎకరాలు 95 వేల కోట్లు

Satyam NEWS

దాతృత్వాన్ని చాటుకున్న సిరిపురం విశ్వనాథం

Satyam NEWS

తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం

Satyam NEWS

Leave a Comment