ఉద్యోగి కి సంబంధించిన జీతభత్యాలు తదితర సేవలన్నీ ఈ ఎస్ ఆర్ ద్వారా ఆన్లైన్ లోనే జరుగుతాయని ఖజానా శాఖ సంయుక్త సంచాలకులు కె పద్మజ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సిఎఫ్ఎంఎస్...
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను అందించాలని ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖలపై నేడు సమీక్షా సమావేశం...